సభ పెట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఈ బహిరంగ సభ పెట్టానే తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇయ్యాల ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రెండు నెలలకో, మూడు నెలలో ఉన్నవి. నేను ఇయ్యాల వచ్చింది ర�
సర్జరి తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి కేసీఆర్కు జనం జేజేలు పలికారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్ప�
రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి కదం తొక్కారు. రైతుకు వెన్నుదన్నుగా నల్లగొండ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభకు దండుగా తరలివెళ్లారు.
చలో నల్లగొండ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రయత్నాలు, కుయుక్తులు విఫలమయ్యాయి. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన వెంటనే నల్లగొండలో తిరగనివ
మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీ
గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధు
KCR | ఇది మునుపటి యెడ్డి తెలంగాణ కాదు.. లేచిన తెలంగాణ.. ఇది టైగర్ తెలంగాణ.. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.
KCR | ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు.. అవగాహన
KCR | తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ�
KCR | చలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ�
KCR | కృష్ణా నదిలో మన వాటాకు వచ్చే నీళ్లను దొబ్బి పోదామనుకునే స్వార్థ శక్తులకు హెచ్చరిక ఈ చలో నల్లగొండ సభ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన సభ�