KTR | దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్ల
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక బహుజన రాజ్యాధికార ఆశాదీపం. ఐపీఎస్
అధికారిగా ఏడేండ్ల పదవీ కాలం ఉన్నా, వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి అధికార బీఆర్ఎస్, విపక్ష క�
Niranjan Reddy | రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ (ఆర్ఎస్పీ) బీఆర్ఎస్లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే�
ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. సైద్ధాంతిక నిబద్ధతను బట్టి దూరాలు పెరుగుతుంటాయి, తరుగుతుంటాయి. బీఎస్పీ నేతగా ఎదిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరడం అలాంటిదే. �
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మం గళవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశంలో స
Errabelli dayaker Rao | బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు..పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయ
Kadiyam Kavya | వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరికి కోరుకుంటున్నాను.. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారె
సీఎం రేవంత్రెడ్డి వార్నింగు లు బంద్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హితవు పలికారు. ‘పాలమూరు బి డ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్రెడ్డీ.. నేను కూడా పాలమూరు బిడ్డనే. ఒక వైపు నన్ను సుతిమెత్తగా పొగుడుతూ
రామచంద్రానికి, నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఆయన కొడుకు రాజు, కోడలు ఇందిరా సుపరిచితమే. ఆలోచనల నుంచి తేరుకొని ‘ఏమైందే బాపు?’ అని అడిగిన. ‘కాశీకి పోతుంటే మా బస్సు లోయల పడ్డది’ అని రామచంద్రం చెప్పిండు.
తెలంగాణ చైతన్యాన్ని ఆగం కానివ్వబోమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బహుజన రాష్ట్ర సమితిగా తెలంగాణలోని దళిత, బహుజన వర్గాలకు గొంతుగా నిలుస్తుందని అన్నారు.