కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి హెచ్�
కృష్ణానదిపై ఉన్న నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�
తెలంగాణ జల హక్కుల రక్షణకై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన సభపై రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి నోరు పారేసుకొన్నారు.
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని, గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ కప్కే దకిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడ�
మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు.
మన దేశానికి మేలు చేసిన మహానుభావులను తలుచుకోవడంలో, గౌరవించుకోవడంలో తెలంగాణ సమాజంలో ఆద్యులు కేసీఆర్. సమర్థులు, త్యాగశీలురు, దివికేగినా, మన మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా ఆ కీర్తి శిఖరాలను నేటి, రేపటి తరాల ముంగిట
Regional languages | దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లోని కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో (Regional languages) నిర్వహించనున్నారు.
ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీయే తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఏ ఒక్క ప్రకటన లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే జైపాల్యా�