పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
Ponnala Laxmaiah | తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పొన్నాల లక�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు చేసిన కామెంట్స్కు మాజీ మంత్రి హరీశ్రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్పై మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రైతుల సమస్యల గురించి క�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రా�
KTR | తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని.. ఇది బాధాకరమైన పరిస్థితి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్�
రైతుల కోసం బీఆర్ఎస్ (BRS) పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల
మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దునిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికా
ఒక పార్టీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరితే ఆటోమెటిక్గా అనర్హత వేటు పడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో సవరణ తీసుకొస్తాం.. ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హా�
ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు.
తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్ర
తెలివితక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్లు. వీళ్ల మెడలు వంచుతం. ప్రజలకు ఎక్కడ కష్టమొస్తే అక్కడికి వస్తం. చివరి శ్వాస వరక�
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ దేశానికి, కార్మికలోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు, ప్రజాసంఘాల నేతల కొనియాడారు. దళితసంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాబు