VaddiRaju Ravichandra | రాజ్యసభ సభ్యులుగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమ
KTR | రాష్ట్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! కార్మికులు రోడ్డున పడ్డా కనక
రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నది. కేసీఆర్ పాలనలో పుష్కలమైన జలాలతో పచ్చని పంటలతో కనిపించిన ఆ జిల్లా, ప్రస్తుతం కరువుతో అల్లాడిపోతున్నది. సాగునీళ్లు లేక నెర్రలు బారిన నేలను గోదావరి నీ�
చేవెళ్ల లోక్సభ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టింది. ఇతర పార్టీలతో పోలిస్తే సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది.
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం రూ.80 కోట్ల మేర పాల బిల్లులు నిలిపివేసింది. ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించే విజయ డెయిరీ.. ఇప్పుడు 45 రోజులైనా ఇవ్వడం లేదు. దీంతో పాడి రైతులు కుట�
మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ, కావాలనే బరాజ్ల్లోని నీళ్లను దిగువకు వదిలి పంటలను ఎండబెట్టిన్రు. రైతుల నోట్లో మట్టికొట్రిన్రు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR | చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీ�
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందేందుకు బీజేపీ ప్ల
తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �
రైతులకు తక్షణమే రూ.2లక్షల రణమాఫీ చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, నాలుగు నెలలవుతున్నా ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేద�