BRS-BSP | రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు, బీఎస్పీ రాష్ట్
KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
విత్తు నాటి, నీరు పోసి చెట్టును పెంచిందొకరు.. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునేది ఇంకొకరు అన్నట్టుగా ఉంది ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి. ఉద్యోగాల భర్తీకి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం కసరత్�
RS Praveen Kumar | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజాపాలన కాస్తా ప్రజాపీడనగా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు మళ్లీ రోడ్ల మీదికి వచ్�
‘ఒక పార్టీని పడగొట్టడమో, మరొక పార్టీని పదవిలోకి తీసుకురావటమో మా ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి. ప్రజలందరికీ మేలు జరగాలి. అందుకోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతాం. కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడు�
KCR | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని మహబూబ్నగర్, నాగర
KCR | కాంగ్రెస్ పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజులు కాకు మునుపే ప్రజావ్యతిరేక మూటగట్టుకుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు అలవిగాని హా
KCR | తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది.. వంద రోజులు పూర్తికాక ముందే వ్యతిరేకత వస్తోంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర�
BRS Party | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో అభ్యర్థిని ఖరారు చేశారు. మ�