హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైంది. కీలకమైన బహుళ అంతస్థుల నిర్మాణ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో నిర్మాణరంగం ఒక్కసారిగా డీలా పడింది. గత మూడు నెలలుగా బడా నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లన్న�
కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస�
Maloth Kavitha | మహబూబాబాద్ నుంచి మరోసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కోరారు.
KTR | నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలం మంచిగా కాలేదు.. కరువు వస్తున్నది.. అందరం కలిసి ఎదుర్కొందాం అంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కానేకాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
KTR | బీఆర్ఎస్ నాయకత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకో�
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే కరీంనగర్ నుంచి ఆనాడు ఆంధ్రా పాలన మీద సింహా గర్జన చేశారని గుర్తు చేశారు. నే
మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయ�
చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు?
బీఆర్ఎస్ నేత, బలహీన వర్గాల నాయకుడు వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు గురువారం నగరంలో ‘క
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఎల్ఆర్ఎస్ ఉచితమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది.. అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేర
BRS Party | ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామన�