ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల-కొండన్నపల్లి గ్రామాల మధ్య వరద కాలువను బస్సులో నుంచి పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా చలించిపోయారు.
తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్ర
తెలివితక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్లు. వీళ్ల మెడలు వంచుతం. ప్రజలకు ఎక్కడ కష్టమొస్తే అక్కడికి వస్తం. చివరి శ్వాస వరక�
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ దేశానికి, కార్మికలోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు, ప్రజాసంఘాల నేతల కొనియాడారు. దళితసంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాబు
KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద
KCR | హైదరాబాద్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు ట్యాంకర్లు కొనుగోలు చేస్తుండటంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అద్భుతంగా నడిపిన మిషన్ భగీరథ స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు ఎందుకు నడపలేకపోతున్నదని ప్రశ�
KCR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అద్భుతంగా నడిపిన పథకాలను నడిపడానికి చేతగాదా..? అని ఆయన మండిపడ్డారు. ‘కేసీఆర్ పొలం బాట’ కార్యక
KCR | ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడా�
KCR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గలీజ్గా మాట్లాడుతున్నాడరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
KCR | కరీంనగర్లో మేం జలధారలు సృష్టించి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించామని.. ఇప్పుడు కేవలం నాలుగైదు నెలల్లోనే ఆ జలధారలు ఎందుకు ఎడారులుగా మారినయని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ �
KCR | ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీ�
పొలంబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఫొటోలు Brs Party Chief Kcr Visit Dried Crops At Karimnagar Photo gallery