ఎంపీ ఎన్నికలు.. పదేండ్ల తెలంగాణ పాలనలో జరిగిన నిజమైన అభివృద్ధికి, వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాగర�
KCR | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. వరంగల్, హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్ల�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొ�
KCR | తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెల్వదు, భూగోళం తెల్వదని ఎద్దేవా చేశారు. ఏరికోరి మొగణ్ణి తెచ్చుకుంటే ఎగిర�
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత
KCR | బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో ఆ
KCR | వరంగల్ జిల్లా తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఇవాళ వరంగల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు వరంగల్లో( Warangal) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు.
ముగ్గురు ప్రముఖులు శనివారం కరెంటు కోతల ప్రభావానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి సీతక్క, మాజీమంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో పవర్కట్ కావటం గమనార్హం. వీరు ప్రముఖులు కాబట్ట
రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట కిందట శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతిరోజూ సీఎం, డిప్యూటీ సీఎం కరెంట్ పోవటం లేదని ఊదరగొడుత�
రాష్ట్రంలో కరెంట్ కోతలపై బీఆర్ఎస్ కేసీఆర్ మండిపడ్డారు. శనివారం మహబూబ్నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేసిన కేసీఆర్ ఎడాపెడా కరెంట్ పోతుండటంపై తన ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల�
నాడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్రెడ్డి.. నేడు ఓటు కోసం దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం సిద్దిపేటలోని పార్టీ కార
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన పార్లమెంటు పరిధిలోనే గింగిరాలు తిరిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగ
పోరుగడ్డ ఓరుగల్లుకు ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల మీదుగా రోడ్షో ద్వారా వరంగల్ నగరానికి చేరుకుంటారు.
‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నిండు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నరు. కేసీఆర్ సార్తో మాట్లాడు. వాళ్లను తీసుకొని వస్తానని నాతో చెప్పిండు’ అని మ