మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం మధ్యా హ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్య�
KCR | ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగ�
నింగి వానగట్టు నేల కుంగినట్టు.. పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో.. సెరువోయి.. మా ఊరి సెరువు.. ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు..’ అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెటి వెంకన్న చక్కగా వర్ణించారు.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.
కుండ ఊడ్చేసినా.. బాయి తోడేసినా బర్కత్ కరువు’ అని తెలంగాణలో ఓ సామెత. గిన్నెలో బువ్వను, బాయిలో నీళ్లను ఒక్కసారే కాకుండా, రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని దీని సారాంశం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా, శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ సభలో దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్
RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ