బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బాగుండని కాంగ్రెస్, బీజేపీ బలంగా కోరుకుంటాయి. అందుకే ఆ పార్టీ పని అయిపోయిందని పదేపదే వల్లిస్తుంటాయి. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పార్టీలవి. గల్లీ మనసు వాటికి ఎంతచెప్పినా అర్
KCR | తెలంగాణకు 1956 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అప్పుడు ఆంధ్రాలో కలిపి తెలంగాణ ప్రజల్ని గోస పెట్టిందని, ఇప్పుడు అడ్డగోలు హామీలు ఇ�
పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగిత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆడబిడ్డలు విజయతిలకం దిద్ది బస్సు యాత్రకు సాగనంపారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్ర
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం
పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టార
నల్లగొండ జిల్లాలో రోడ్ షోకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో స్వల్పప్రమాదం చోటుచేసుకున్నది. బుధవారం నార్కట్పల్లి-అద్దంకి హైవే మీదుగా మిర్యాలగూడ పట్టణానికి వెళ్తుండగా
KCR | నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రప
KCR | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాల�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.