KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంత
KCR | కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్�
KCR | తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
KCR | కేసీఆర్ అంటేనే ఓ చరిత్ర అని, దానిని ఎవరూ తుడిపేయలేరని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. ‘టీవీ9’కు మంగళ వారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పా రు. పార్లమ�
KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోల�
ప్రపంచ నగరాలకు దీటుగా తాము హైదరాబాద్ నగరాన్ని మలిచి ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా పవర్ ఐలాండ్గా మారిస్తే కాంగ్రెసోళ్లు మాత్రం కరెంటు కోతలతో తెలంగాణ పరువు తీశారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమ
కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో
KCR | కాళేశ్వరం డిజైన్ నేను చేయలేదు. ఇంజినీర్లు చేశారు. నేనే డిజైన్ చేశాననడం కాంగ్రెస్ వాళ్ల వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను కాదు. అలాంటప్పు�
KCR | “గోదావరిలో వర్షాలు పడేకొద్దీ వరద పెరుగుతుంది. 70వేలు, 80వేలు, లక్ష క్యూసెక్కులకు పైగా వరదొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలు మొత్తం గేట్లు మూయకుండా వరద పోయేందుకు అటు చివరన రెండు, ఇటు చివరన రెండు, నాలుగు చొప్పున �
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని, నిరూపించకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీ అభ్యర్థిని తప్పిస్తారా? అని కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్�
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, రాత్రి సూర్యాపేటలో, గురువారం సాయంత్రం భువనగిరిలో �