కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇదీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు.
కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దీంతో మహబూబ్నగర్ లోక్సభ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడుసార్లు విజయం సాధి�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, ఏ సర్వే చూసినా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్సే గెలువబోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నార�
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ
పార్లమెంట్ ఎన్నికల్లో అ త్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని విధ్వంసానికి గురవుతున్న తెలంగాణ అభివృద్ధిని కాపాడుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపుని చ్చారు.
ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చా రు. శనివారం పార్టీ అధినేత పర్యటనపై మహబూబ్నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జీ మంత్రి శ్రీనివా�
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ హయాంలోనే పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ పాలించిన తొమ్మిదిన్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాకు 28,181 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
సీఏఏపై కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి తమ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మహమూద్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆ
బీఆర్ఎస్లో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరి అభినవ కట్టప్ప అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వి
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
BRS Candidate | పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కే దక్కుతుందని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గడ�
Vinod Kumar | ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే పార్టీ కూడా బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన తెలిపారు.
Vinod Kumar | కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.