మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన నిరాహారదీక్షలకు నాటి ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
మలిదశ ఉద్యమానికి వేల్పూర్ మండలం మోతె గ్రామం దిక్సూచిగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతునిస్తామని 2001 మే 5వ తేదీన మోతె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మాన
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆమె మాట్లా
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉద్వేగభరితంగా సాగింది. అనేక ఆంక్షలు.. ఆటంకాలను అధిగమించి..అ�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు రాలేనని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఎండ వేడిమి, అనారోగ్య కారణాలతో సోనియా రాలేకపోతున్నారని తెలిపాయి.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరపాల్సింది తెలంగాణవాదులే తప్ప తెలంగాణ ద్రోహులు కాదని, ఉత్సావాలు జరిపే పేటెంట్ బీఆర్ఎస్కే ఉందని, ద్రోహుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేది బీ�
KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో
KCR | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్పార్క్ల�
KCR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని వెల్లడించారు. తెలంగాణ �
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప�
‘సామాజిక మార్పు’ అనే ఉదాత్త ఆశయం కేవలం నినాదాలకే పరిమితం కావొద్దనే సంకల్పంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. బిడ్డ గర్భం లో ఉన్నప్పటి నుంచి చివరి అంకం వరకు ఏయే దశల్లో, ఏయే �
తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రాజముద్ర జోలికి వెళ్లకుండా.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.