ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం పబ్లిక్ గార్డెన్లోని గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు పదివేల మందితో కొవ్వొత్తుల ర్�
Dasoju Sravan | ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తానని అధికారం హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్పై అక్కసుతో ప్రజాభ�
ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక ‘సోయి’ (సంపుటి-1, సంచిక-2)లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహ�
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసుకు సంబంధించిన జరిగిన వాదనల్లో ఈడీ.. కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరును ఈడీ రాయలేదని స్పష్టం చేశారు. లిక్కర్
BRS Party | జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.
Harish Rao | మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ మాజీ �
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయే�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సోమవారం పోలీసు పహారా నడుమ విత్తనాలు పంపిణీ చేయడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలకు భారీ డిమాండ్
KCR | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దికాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు.
ఇట్లా అనేకానేక పథకాలు బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలున్నారు. అంటే సగం తెలంగాణ గురించి మాట్లాడాలి. సగం తెలంగాణ సమాజానికి సంబంధించిన విషయంగా బీసీ కులాలన�
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) రెండు యూనిట్లకు సంబంధించిన బాయిలర్ను గత వారం ఇంజినీర్లు ప్రారంభించిన విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప