తెలంగాణ ప్రజలతో కేసీఆర్ది పేగుబంధమని, కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఢిల్లీ పెత్తందారుల మెహర్బానీతో కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదన్ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారని కవి గాయకుడు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహ
బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని పూర్తిగా తొలగించాలని,
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను సీఎం ఇష్ట్టమున్నట్టు తిట్ట డం తనతోపాటు ఉద్యమకారులందరికీ బాధేస్తున్నదని, అందుకే అలాంటి వ్యక్తితో సన్మా నం చేయించుకోవడం ఇష్టం లేకే సన్మాన కా ర్యక్రమాన్ని బాయ్కాట్ చేశా’ అని
కాంగ్రెస్ పార్టీ కుట్రకత్తులను పాలమూరు ఛేదించింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో బీఆర్ఎస్కే పట్టంగట్టింది. సీఎం రేవంత్రెడ్డి సొంతగడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 1న బీఆర్ఎస్ హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలను పాకిస్థాన్ అవతరణ వేడుకలతో సీఎం రేవంత్రెడ్డి పోల్చడం ఆయన కుసంసారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని �
తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచమని, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
రేవంత్రెడ్డి జాక్పాట్ సీఎం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని, అవగాహన, పరిణతి, పరిపక్వత లేని తెలివితక్కువ ముఖ్యమంత్రి అని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడని, త�
కారు షెడ్డుకు వెళ్లింది.. బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఇక ప్రతిపక్షానికే పరిమితమైంది.. అని అహంకారంతో విర్రవీగిన హస్తం పార్టీ నేతలకు స్థానిక ప్రజానిధులు కర్రుకాల్చి వాతపెట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�
తాను 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టు చాలామంది భావిస్తారని, కానీ, అసలు ఉద్యమం 1999లోనే మొదలైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణ అజరామరఘట్టం. ఆయన ప్రాణత్యాగంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి తానున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ దానిని నిలుపుకొంటూ వస్తున్నారు.
ఈ స్థాయిలో ప్రగతి కండ్ల ముందు కనిపిస్తోందంటే దాన్ని నడిపిన నాయకుడు ఎంత నైపుణ్యం కలిగినవాడు అయ్యుండాలి? ప్రతీక్షణం ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఉండాలి? అలాంటి లక్షణాలున్న, నైపుణ్యమున్న గొప్ప వ్యక్�
భూ వివాదాల ముసుగులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం లో ఆదివారం చోటుచేసుకుంది.
ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో రేవంత్రెడ్డికి అహంకారం నెత్తికెకిందని, దాంతో మెదడు పాడైనట్టున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. అందుకే అర్థంకాక.. సోయి లేకు