గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేశారు.
కాంగ్రెస్ పాలనలో దళారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడిపితేనే పనులు అవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధ్దిదారుల నుంచి దళారులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ సాధించిన నీలి విప్లవం దాచేస్తే దాగని సత్యం, చెరిపేస్తే చెరగని చరిత్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 2016-17 నుంచి 2023-24 మధ్యకాలంలో చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభు
కేసీఆర్ హయాంలోనే వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చెందిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్�
తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన కష్టాలు తీరవని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన ఉద్యమంలో ముందు నిలబడి, ప్రజలను భాగస్వాములను చేశారు. తద్వారా యావత్ ప్రప�
పూర్తయిన ప్రాజెక్టులు కండ్ల ముందు కనిపిస్తున్నా పదేళ్ల పాలనలో ఒక ప్రాజెక్టు అయిన పూర్తి చేశారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించడం ఆయన అవివేక దృష్టికి నిదర్శనమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ల�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో కీలకమైన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ సారి కరీంనగర్లోనే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ పరి�
తాను పుట్టిపెరిగిన నేల. తనకు ఎత్తు పల్లాలు నేర్పిన నేల.. స్వరాష్ట్రంలో అతని కళ్లముందే పదేండ్లలో వందేండ్ల అభివృద్ధిని చూసిన నేల ఇది. ఈ తెలంగాణ వైభవంపై ఎప్పటికైనా ఒక అద్భుతమైన పాటను అందించాలనేది రాకింగ్ ర�
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గాంధీ అని వైసీపీ నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి అభివర్ణించారు. రాష్ట్రం వచ్చేందుకు ముఖ్య కార ణం కేసీఆరేనని తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ..