Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
ఆచార్య జి.రామిరెడ్డి మేధో పుత్రిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. 1982లో దీన్ని స్థాపించారు. మన దేశంలో దూరవిద్య విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిదే.
వేములవాడ రాజన్న సాక్షిగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనేక అసత్యాలు మాట్లాడి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. కండ్లెదుట కనిపించే నిజాలను, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను జీరోగా చూపించే ప్�
‘కేసీఆర్ కల్పవృక్షమైతే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలుపుమొక్క అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? రేవంత్ నోటికి వచ్చేవి ఒట్లు లేకుంటే తిట్లు’ అని ఎద్దేవాచేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వరంగల్లో నిర్వహించిన సభ పూర్తిగా వంచన సభ అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు�
రేవంత్రెడ్డి తెలంగాణకు కాలకేయుడిలా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా అన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారని, ప్రత్యేక రాష్ట్రమే రాకపోతే రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వరంగల్ సభలో ఆసాంతం కేసీ�
రైతు డిక్లరేషన్ అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. ఏ మొహం పెట్టుకుని వరంగల్లో సభ నిర్వహించారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు.
Dasoju Sravan | కేసీఆర్ మొక్క కాదు.. ఓ ఉద్యమ వృక్షం.. ప్రజల కల్పవృక్షం అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి తులసీవనంలో గంజాయి మొక్కలా మారారని విమర్శించారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత సీఎం రేవ�
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
Harish Rao | వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు, మహిళలకు పనికొచ్చే ఒక మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.