తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో ఉద్యమ అగ్గి రగిల్చిన నవంబర్ 29వ తేదీ నాడే కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవడం చకచక�
ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు.. నవంబర్ 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నద�
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద కుటుంబాలకు కూడు, గుడ్డత
నాటి ఉద్యమనేత కేసీఆర్ ప్రాణత్యాగానికి తెగించిన రోజు.. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29.. చరిత్రలో అజరామరంగా నిలిచిన ఈ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది. మళ్లీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తి�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్నివిధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తు మనదేనని, కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ముఖ్�
ఒక దినపత్రికలో ఇటీవల కేసీఆర్ గురించి ప్రచురితమైన తాటికాయంత శీర్షిక ఆయనపై దుష్ప్రచారానికి పరాకాష్ఠ. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య నాయకుడిపై ఆ వార్తా పత్రిక విషం కక్కిందనడానిక�
ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడిం�
తెలంగాణలో పర్యావర పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విశేష కృషి జరిగిందని అంతర్జాతీయ సదస్సు ప్రశంసించింది. మధ్య ప్రదేశ్లోని చిత్రకూట్లో ఆదివారం ఈ సదస్సును నిర్వహించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను అత్తెసరుగా వదులుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రతి ఏడాది తుర్కయాంజాల్ మ�
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని
KTR | కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి... 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.
గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రశాంత్ జాతీయస్థాయి క్రికెట్ బీ టీంకు తెలంగాణ నుంచి ఎంపికయ్యాడు. చాలెంజర్ ట్రోఫీ 24లో ఆడుతున్న ప్రశాంత్ శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క�
KTR | సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చర�