Harish Rao | కేసీఆర్ ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు బంద్ చేసిందన్న దానికి సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పే�
Hero Suman | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ కితాబిచ్చారు. గురువారం స్వామి వారిని దర్శించుకుని ప�
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సఖి కేంద్రాలు ఎంతోమంది మహిళలకు భరోసానిస్తున్నాయి. పలు సమస్యలతో బాధితులుగా మారిన బాలికలు, యువతులు, వివాహితలు, అనాథలకు అండగా నిలుస్తున్నాయి.
Harish Rao | ఎంబీబీఎస్ చదువును గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కా�
ప్రతి పేదవాడి కడుపు నింపాలన్నదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన అని.. పేదవాడి కడుపుకొట్టి పండుగపూట వారితో కన్నీళ్లు పెట్టించి ఆనందం పొందడమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ అని మాజీమంత్రి హరీశ్రావు, మండలి ప�
కేసీఆర్, హరీశ్రావు సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ కెరటం మాజీ జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు(45) ఆదివారం హైదరాబాద్లోని ప్రైవేటు �
రైతుహితమే ధ్యేయంగా పని చేయాలని, రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తొగుట వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్
తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని, తద్వారా మన బతుకులు బాగుపడతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. తెలంగాణ గోస తెలిసిన వ్యక్తి కావడంతో స్వరాష్ట్రం సిద్ధించాక ఆయనే ముఖ్యమ�
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య దసరా వేడుకలు జరుపుకొన్నారు. శనివారం ఉదయం వ్యవసాయక్షేత్రంలోని ఆలయంలో ప్రత్యే�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేటలో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్కావడంతో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందటం, 120 మందికిపైగా అస్వస్థతకు గురవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
RS Praveen Kumar | సమీకృత గురుకులాలకు తాను అడ్డు పడుతున్నట్టు రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గురుకులాలు ఆది నుంచి సమీకృతమే. ఆ విషయం రేవంత్ రెడ్డ
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుషరాల కోసం ఆంధ్రప్రదేశ్కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని మాజీ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ నుంచ�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయదశమి మన కు తెలియజేస్తుందన్న�