‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్షా
నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్లో శుక్రవారం చేపట్టనున్న దీక్షాదివస్కు సంబంధి�
KCR | బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన శ్రీనివా�
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
లండన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకర�
Jeevan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కండకావరంతో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఇదేనా ప్రజా పాలన
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. భద్రాచలంలోని �
తెలంగాణ భవన్ లో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో బైక్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెల్లడించార
తప్పుడు వా గ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వా టిని అమలు చేయలేక చతికిలపడిందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్ నారాయణపేట జిల్లా ఇన్చార్జి కోటిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని �
ఈ నెల 29 న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మహమూద్ అలీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. బుధవారం సాయంత్రం ఆజంపురా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం�
అది కరీంనగర్, తీగలగుట్టపల్లెలోని కేసీఆర్ భవన్.. 2009 నవంబర్ 29వ తేదీ. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. మరోవైపు ఏం జరుగుతుందోనన్న ఆతృత.. కేసీఆర్ భవన్ చుట్టూ జరిగే ప్రతి కదలికను 24 గంటలు డేగకళ్లతో చూస్తున్న నాట�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో నిలిచిపోయిందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోస�