KTR | బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్�
ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్
కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దా
‘పురిటి నొప్పులు రానిదే తల్లి ప్రసవించదు, త్యాగాలకు సిద్ధం కానిదే విప్లవం సిద్ధించదు’ తెలంగాణలో విప్లవోద్యమాలు బలంగా వేళ్లూనుకొని ఉన్న రోజుల్లో ఆ ఉద్యమాల్లో కొనసాగుతున్న నేను గోడలపై రాసిన నినాదమిది. వ
నవంబర్ 29..
యావత్ తెలంగాణ మర్చిపోలేని రోజు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన ఉద్విగ్న సందర్భం! దశాబ్దాలుగా గోసపడుతున్న తెలంగాణ ప్రాంతం సాగిస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక అ�
‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ప్రతినబూని ఆమరణ దీక్షకు దిగి మూడున్నర కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని, స్వరాష్ర్టాన్ని సాకారం చేసిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు 2009 నవంబర�
గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహిం చేందుకు గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. నియోజక వర్గాల వారీగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిమ్స్ వ�
‘ఏం చేసిందమ్మా.. కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు లేవు.. ఏమీ లేవు. బస్సుల్లో అంతా ఆడోళ్లే ఎక్కుతున్నారు’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పండ్ల వ్యాపారి గౌరమ్మ వాపోయింది.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డిని కేసీఆర్ గురువారం ఘనంగా సతారించారు.
ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగకపోయి ఉంటే నేటికీ తెలంగాణ రాష్ట్రం ఒక కలగానే మిగిలిపోయేది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అడియాశే అయ్యేది. కానీ, ఒక్కడిగా ఉద్యమాన్ని ఆరంభించి, నాలుగు కోట్ల ప్రజలను ఏకతా�
కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమ రథసారథి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు నవంబర్ 29ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం�
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న 2009 నవంబర్ 29వ తేదీకి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాన్ని ములుపుతిప్పిన చారిత్రాత్మక ద�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు వేల మందితో దీక్షా దివస్ను నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు త�
మలి దశలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష సమూలంగా మార్చి వేసింది. నాడు ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్ను కరీంనగర్లో అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమ ప్రభావం తక్�
దశాబ్దాల సమైక్య పాలన తెచ్చిన కష్టాలకు ఫుల్స్టాప్ పడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాడు యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిమ�