తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది చేరారని, వారిలో కొందరు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళ్లారని, ఇప్పుడు పాళ్లేవో.. నీళ్లేదో తెలిసిందని, పార్టీని వీడిన దొంగలను మళ్లీ గులాబీ పార్టీ గుమ్మం
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. చావు చివరి అంచుల వరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్న ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరని భద్రాద్రి జిల్లా ఇన్చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్�
దీక్షాదివస్ చారిత్రాత్మకమైనదని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంల�
ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు, ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి జేజేలు పలికారు. ‘దీక్షా దివస్' సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసిందని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ గుర్తు చేశారు. శుక్రవారం శంషాబాద్
ఉమ్మడి జిల్లాలో దీక్షా దివస్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాలకు గులాబీ దళం పోటెత్తింది. ప్రధానంగా నాడు కేసీఆర్ అరెస్టయిన అల్గునూర్లో నిర్వహించిన సభకు వేలాదిగ�
KTR | గుజరాతీ గులాంలు.. ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కచ్చితంగా ప్రమాదం ఉంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | మన కథను, తెలంగాణ జాతి వ్యథను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే.. నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు.
KTR | కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర