కేసీఆర్ హయాంలో జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 21 మండలాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. వందల కోట్ల నిధులను కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులకు మోక్షం లభించడం లేదు.
అన్నదాతలు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. సర్కారు సాయం లేక రుణ ఊబిలో చిక్కుకుంటున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పంట సాగు కోసం మళ్లీ మిత్తీలు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
గురుకుల పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గురుకుల బాట’కు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది.
ఏడాది కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ జిల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తానన్న హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే జిల్లావాసులకు మొం
నవంబర్ 29న దీక్షా దివస్ నుంచి డిసెంబర్ 9 విజయ్ దివస్ వరకు 11 రోజుల పాటు ఉద్యమ ప్రస్థాన యాత్రపై ఇకనుంచి ఏటా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ చెప్పారు.
Jagadish Reddy | గెలుపోటములు అనేవి కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో పుస్తక ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్కు తన గురించి తాను �
KTR | తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి.. ఆ బాధ్యత మనందరిపై ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యంతో పుస్త
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హమీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలతో సతమతమవుతున్నాయని బీఆర్ఎస్వీ గురుకుల బాట ఇన్చార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్ అన్నారు.
గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.