Harish Rao | కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్ర
రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా రయ్యిరయ్యిమని ప్రగతి పథంలో పరుగులు తీయించిన కేసీఆర్ అంటే ప్రత్యర్థుల గుండెల్లో దడ. ఒకరు కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానని శివాలు తొక్కుతుంటే మరొకరు ఎక్స్పైరీ డేట్ అని �
24 గంటల కరెంటు విషయంలో దేశాన్ని తప్పుదో పట్టిస్తున్న జాతీయ కాంగ్రెస్ వైఖరిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్విపోదురు గాక, నాకేం సిగ్గు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఉన�
రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతున్నది. తెలంగాణ సమాజంలోని ఏ వర్గాన్ని తట్టినా నిరసన జ్వాలలే ఎగిసిపడుతున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అట్టుడుకుతున్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, పాలనచేతకాని ఈ మరుగుజ్జులు ఆయన దగ్గరకు కూడా చేరలేరని, మాడిమసైపోతారని మాజీమంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 24 గంటల కరెంటు ఇచ్చినందుకు క�
కేసీఆర్ పదేండ్ల పాలనపై, తెలంగాణ సాధించిన విజయాలపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వివిధ రంగాల నిపుణులు తరుచూ ప్రస్తావిస్తూనే ఉన్న
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్ను
ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం ర
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణతో కేసీఆర్కు ఉన్నది రాజకీయ బంధం కాదు, అది పేగు బంధం. ఆయన కత్తుల వంతెన మీద కవాతు చేసి, నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతేకా
KTR | కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగా
‘నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్�
తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాత
అతి తక్కువ కాలంలో తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత కేసీఆర్దే అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల�