సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ కుడి కాలువ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేది లేదని జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం, దేశాయిపేట, రాజలింగంపేట రైతులు స్పష్టం చేశారు.
‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ ప్రజాకవి కాళోజీ అన్నమాటలకు తెలంగాణ అక్షరరూపం ఇచ్చింది. మలిదశ ఉద్యమంలో పెన్నేగన్నుగా పేలింది.
శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరె�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదిం�
కట్టిన ఇంటికి సున్నం వేసినట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. హైదరాబాద్ విశ్వనగరానికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన సర్కారు ఏడాదిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కీలకమైన ప్రాజెక్టును పట్టాలెక్�
MLA Padi Kaushik Reddy | దళిత బంధు నిధులు ఇవ్వకుండా దళితులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Harish Rao | తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు అని మాజీ మంత్రి, సిద్దిపేట �
అభివృద్ధి బీఆర్ఎస్ది.. ప్రచారం కాంగ్రెస్ది.. అన్న చందంగా ఉంది దేవాదాయ శాఖ విడుదల చేసిన వార్షిక ప్రగతి నివేదిక. గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ ఖాతాలో వేసుకొని తామే చేసినట్�
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు సస్యశ్యామలంగా కేసీఆర్ మార్చి శ్రీరామరక్షగా ఉన్నారని, ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్�
గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో ఫంక్షన్హాళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. గ్రామాల్లో శుభకార్యాలు, పెండ్లిళ్లు చేసుకునేం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
రైతు పండుగ పేరిట సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారని, ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎంత సొంతడబ్బా కొట్టుకుంటూ మొత్తుకున్నా దండుగే అయ్యిందని, ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఊ
మన దేశంలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే, రైతులు బాగుంటే అందరూ బాగున్నట్టేనని పరిగణిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి కూడా సాగు పురోగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల జయాపజ�
ఉమ్మడి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. అంతేకాదు, పీజీ నుంచి పీహెచ్డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చదువుకున్న. దీంతో హాస్ట�