KCR | తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా �
Jagadish Reddy | నిత్యం కేసీఆర్ నామస్మరణ చేస్తున్నదే సీఎం రేవంత్ రెడ్డి అని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజల మనసుల్లో ఉన్నారని తెలిపారు. నరసింహస్వామిలాగా ఎప్పుడూ కేసీఆర్ బయటకు వస్తారో అని రేవంత్ రెడ్డి భ
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమానికి రాహు కాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన�
కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే.. రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉ
తెలంగాణ తెలుసుకోవాల్సిన వీరోచిత ఘట్టం ఇది. మన జాతికి మహత్తరమైన పోరాటాల చరిత్ర ఉన్నది. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ ఉన్నది. స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లన�
కేసీఆర్ ప్రభుత్వం గూడులేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అయితే చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందించడంలో నిర్లక్ష్యంగా వ్య వహరిస
ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహా విషరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లోని కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ఎరుకల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.
KCR | రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ర్ట రవా
KTR | ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారం కేసీఆర్కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఆ�
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఏడాది పాలనకు రెఫరెండంగా వెళ్లాలంటూ ముఖ్యనేత చేసిన ప్రతిపాదనను సదరు శాసనసభ్యులు ఆదిలోనే తిరస్కరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనున్నది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్టు బీఆర్ఎస్ వర�