కోహినూర్ వజ్రం దొరికిన నేల మీద తల్లికి కిరీటం ఉండకూడదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే మాతృమూర్తిని పార్టీ కోణంలో రూపొందిస్తారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి ప్రశ్నించారు.
KTR | తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 90-100 వంద సీట్లతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావి�
అదానీ, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజాలతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదని విమర్శ�
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్ 9 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ మోసం... వందలాది మంది అమరవీరుల త్యాగం... కేసీఆర్ దీక్షాఫలం... ఇదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగానే స్వరాష్ట్ర కల సాకారమైంది.
తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం రాజకీయ స్వార్థంతో, కేసీఆర్ మీద కక్షతో పిచ్చిపనులకు పూనుకొంటున్నారని, తెలంగాణ తల్లి మార్పు శోచనీయమని కేసీఆర్�
ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితుల తుది నివేదికను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావుకు ఫైవ్మెన్ కమిటీ ఆదివారం అందజేసింది. గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్పాయిజన్ కేసుల
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేసి, తామే చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెబుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
హర్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్కు శంకుస్థాపన జరిగి ఏడాదైనా పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని కన్న�
పెండింగ్ బిల్లులు చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
KCR | రేపటి నుంచి జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవ
KTR | తెలంగాణలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజా సమస్యల పరిష్కారంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు �
KCR | తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్�