రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో 2014 నాటి స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు. అడుగడుగునా అనేక లోపాలు వెక్కిరిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)తో పో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జగిత్యాల అభివృద్ధి సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కానీ, రేవంత్రెడ్డి పదకొండు నెలల పాలనలో జగిత్యాలకు జరిగిన అభి�
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఏటా 10 వేల పెట్టుబడి సాయం ఇస్తే, రైతు భరోసా పేరిట 15 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాకముందే అన్ని రంగాల ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్శాఖ సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు నేడు చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి కురుమూర్తి వేంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విరుచుకుపడ్డారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ న�
Sabitha Indra Reddy | నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను( Ponds) ఒక విజన్తో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు.
MLA Talasani | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే(Caste survey) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని, ప్రభుత్వం కూడా అబాసు పాలవుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani)విమర్శించారు.
Suryapet | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణ పోలీస్ స�
తెలంగాణలో హిందూ, ముస్లింల సహృద్భావం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగాజమున తెహజీబ్ పాలన సాగిందని చెప్పారు.
పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అనుచిత వ్యా ఖ్యలు చేస్తే సహించమని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీ�