Telangana | ఒక రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత రాబడులే కొలమానాలు. ఈ మూడు అంశాల్లో కేసీఆర్ పదేండ్ల పాలన దేశానికే దిక్సూచిగా నిలిచింది. మందగమనంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధికి రాక�
క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా, అధికారికంగా గుర్తించింది కేసీఆర్ సర్కారేనని...డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలబ్రేషన్స్కు కూడా సెలవు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో చేసిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నది. గత కేసీఆర్ సర్కారు భూపాలపల్లి జిల్లా ప్రత్యేక అభివృద్ధికి బాటలు వేసింది. ఈ క్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి,
కేసీఆర్.... తెలంగాణ పోరాట యోధుడు మీరే.. తెలంగాణ రాష్ట్ర ఏరు మీరే.. తెలంగాణకు ఉద్యమ ఊపిరి మీరే.. తెలంగాణ మాగాణంకు జలధార మీరే.. నాగలి ఎత్తుకున్న రైతుబంధువు మీరే..
నిరుపేదల ఇళ్ల కలను సాకారం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇంకొన్ని నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల కోడ్ రావడంతో.. వాటిని పం�
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్క�
సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చే�
తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్రెడ్డి ద్రోహ చర్రిత ఉంటుందని, ఉద్యమానికి రేవంత్ ఎలా ద్రోహం చేశ�
గోదావరిపై నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని రైతాంగానికి సాగు నీరందించాలన్న లక్ష్యంతో మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద నిర్మించిన సదర్మాట్ ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర�
కేసీఆర్ హయాంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు మెరుగైన వైద్యసేవలు అందాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు ప్రజల దరికి చేర్చారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డ�
రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంలా కొనసాగగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే తెలంగాణను కారుచీకట్లలోకి నెట్టి వేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �