కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక చర్చలో సు�
దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మ�
సముద్రంలో తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటాన్ని పసిగట్టి దాన్ని దరికి చేర్చే తత్వం సహజంగా ఉన్నట్టే.. సమస్య మూలాలు ఎరుకైనోడికి పరిష్కారం ఎరుకైతదట. అలాగే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పేరు
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ ‘గుడ్డిదీపం’గా మారిపోయింది. కరెంటు కోతలు, అర్ధరాత్రి చేన్లకాడ జాగారాలు, పవర్హాలిడేలు! కరెంటు తీగలు బట్టలారేసుకునేలా దయనీయ స్థితి! తెలంగాణ వస్తే కరెంటు ఉండదు. రా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఏడాది అయితే కానీ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందనే విషయం ప్రజలకు తెలియలేదు. రేవంత
తెలంగాణలో మేధావులు అనబడేవారు ఏ విషయం గురించి ఏమంటారా అని సమాజం ఎదురుచూస్తుంటుంది. ఆ విధంగా, 2014-15 నుంచి 2023-24 మధ్య పదేండ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన హ్యాండ
Jagadish Reddy | ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి అన్నారు. ఎంత తప్పించుకున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశార�
‘సొమ్మొకరికిది.. సోకొకరిది’ అనే నానుడికి కరెక్టుగా సరిపోయేలా భద్రాచలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించి భద్రాచల�
తెలంగాణ పండుగలకు ఆయా వర్గాలకు ఇచ్చే కానుకలకు కాంగ్రెస్ సర్కార్ పాతరేసింది. కొత్తగా పేదలకు ప్రోత్సాహకాలు ఏమీ ఇవ్వకపోగా.. ఏటా అందజేస్తున్న కానుకలకు మంగళం పాడింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకలు ఇచ్చేది లేదన
మున్నూరుకాపులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో ఆదివారం ఎంకే కన్వెన్షన్ హాల్ను ప్రారంభించి మాట్లాడారు. మాజీ స�
‘ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావుల ఏకాభిప్రాయంతో ‘తెలంగాణ తల్లి’ ఇలా ఉండాలని నిర్ణయించి నాడే ఆ తల్లిని హుందాగా రూపొందించారు. నేడు ఆ ఆకృతిని బోసిపోయినట్టుగా మార్చడం రాష్ర్టానికే సిగ్గుచేటు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్త�
KCR | రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ సారే అధికారంలోకి వస్తరని మేడిగడ్డ బరాజ్కు వచ్చిన పర్యాటకులు పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ను వరంగల్, యాదాద్రి భువనగి�