కేసీఆర్ హయాంలోనే వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చెందిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. వేములవాడ సభలో సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్�
తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన కష్టాలు తీరవని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన ఉద్యమంలో ముందు నిలబడి, ప్రజలను భాగస్వాములను చేశారు. తద్వారా యావత్ ప్రప�
పూర్తయిన ప్రాజెక్టులు కండ్ల ముందు కనిపిస్తున్నా పదేళ్ల పాలనలో ఒక ప్రాజెక్టు అయిన పూర్తి చేశారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించడం ఆయన అవివేక దృష్టికి నిదర్శనమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చ�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గకేంద్రాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగే దీక్షా దివస్ల�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో కీలకమైన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ సారి కరీంనగర్లోనే నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ పరి�
తాను పుట్టిపెరిగిన నేల. తనకు ఎత్తు పల్లాలు నేర్పిన నేల.. స్వరాష్ట్రంలో అతని కళ్లముందే పదేండ్లలో వందేండ్ల అభివృద్ధిని చూసిన నేల ఇది. ఈ తెలంగాణ వైభవంపై ఎప్పటికైనా ఒక అద్భుతమైన పాటను అందించాలనేది రాకింగ్ ర�
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గాంధీ అని వైసీపీ నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి అభివర్ణించారు. రాష్ట్రం వచ్చేందుకు ముఖ్య కార ణం కేసీఆరేనని తెలిపారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ..
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
ఆచార్య జి.రామిరెడ్డి మేధో పుత్రిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. 1982లో దీన్ని స్థాపించారు. మన దేశంలో దూరవిద్య విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిదే.
వేములవాడ రాజన్న సాక్షిగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనేక అసత్యాలు మాట్లాడి సెల్ఫ్గోల్ చేసుకున్నారు. కండ్లెదుట కనిపించే నిజాలను, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను జీరోగా చూపించే ప్�
‘కేసీఆర్ కల్పవృక్షమైతే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలుపుమొక్క అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? రేవంత్ నోటికి వచ్చేవి ఒట్లు లేకుంటే తిట్లు’ అని ఎద్దేవాచేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో వరంగల్లో నిర్వహించిన సభ పూర్తిగా వంచన సభ అని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు�
రేవంత్రెడ్డి తెలంగాణకు కాలకేయుడిలా మారారని, బాహుబలి కేసీఆర్ చేతిలో రేవంత్ రాజకీయ జీవితం పరిసమాప్తం కావడం ఖాయమని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.