పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి, హనుమకొండ మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జ�
కేసీఆర్ చేసిన దీక్షతో దేశమంతా కదిలిందని.. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తేదీ చరిత్రాత్మకమైనదని దీక్షా దివస్ కార్యక్రమ హనుమకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు.
కేసీఆర్ చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు అన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక �
తాము అదానీని అసలు ఎంకరేజ్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నీ లెక్క లుచ్చా పనులు చేసి.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో తనను తిడుత�
దీక్షా దివస్ ఆర్తి, స్ఫూర్తిని రగిలించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తద్వారా రాష్ట్ర సా ధనకు దారితీసిన రోజుగా తెలంగాణ చరిత్రలో 29 నవంబర్ 2009కి ప్ర త్యేక స్థానం ఉన్నద
ఈ నెల 29న నిర్వహించే దీక్షదివస్ను ఘనంగా ని ర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షద�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో ఉద్యమ అగ్గి రగిల్చిన నవంబర్ 29వ తేదీ నాడే కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం, రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవడం చకచక�
ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు.. నవంబర్ 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నద�
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద కుటుంబాలకు కూడు, గుడ్డత
నాటి ఉద్యమనేత కేసీఆర్ ప్రాణత్యాగానికి తెగించిన రోజు.. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29.. చరిత్రలో అజరామరంగా నిలిచిన ఈ రోజును బీఆర్ఎస్ దీక్షా దివస్గా పాటిస్తున్నది. మళ్లీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తి�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్నివిధాలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తు మనదేనని, కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని మాజీ ముఖ్�
ఒక దినపత్రికలో ఇటీవల కేసీఆర్ గురించి ప్రచురితమైన తాటికాయంత శీర్షిక ఆయనపై దుష్ప్రచారానికి పరాకాష్ఠ. తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య నాయకుడిపై ఆ వార్తా పత్రిక విషం కక్కిందనడానిక�