రీజినల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన పనులు తాము చేసినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
‘బాన్సువాడకు వేల కోట్ల నిధులు ఇచ్చిండు కేసీఆర్. ఆయన ఇచ్చిన నిధులు ముందు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రిగా, స్పీకర్గా పదవులు ఇచ్చింది కేసీఆర్. కానీ పార్టీ కష
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి మా పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతి
KTR | ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్కు తెలుసునని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కేడర్లో విశ్�
మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. గొప్ప ఆలోచనకు �
‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) ఆలోచన చేశామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ తెలిపారు.
MLC Kavitha | ‘కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానిం�
Rewind 2024 | ఒకప్పుడు తెలంగాణ యాస, భాష అంటే సినిమాల్లో కూడా చిన్నచూపు ఉండేది. కానీ కొద్దిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువయ్యాయి. అలా 2024లోనూ తెలంగాణ నేపథ్యంతో టాలీవుడ్లో చ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఆలోచన చేశామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చే పది జ
నాలుగేండ్లుగా బదిలీల కోసం హోంగార్డులు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 800 మందికిపైగా హో�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై శ్రీ పోతులూరి వీర బ్రహ్�
తెలంగాణ ఆవిర్భావం, ఆ తర్వాత రాష్ర్టాభివృద్ధిలో కేసీఆర్ పాత్ర చరిత్రాత్మకమైనది. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు జీవం పోసి, రాష్ర్టాభివృద్ధికి అంకితమై ఆయన పనిచేశారు. గమ్యాన్ని ముద్దాడేవరకు విశ
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద్దని నాడు వెన్నుతట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
కోట్లాది మంది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి.. ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు తెలంగాణ సమాజం పక్షాన బీఆర్ఎస్ కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తున్నది. ఇందిరాగాంధీ హ�