ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
స్టేషన్ ఘన్పుర్ ఉప ఎన్నిక ఖాయమని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని.. ఆ ఎన్నికలో కడి యం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. అధికారంలో�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మేడ్చల్ ప్రాంత రైతులకు ఇది గొప్ప అవకాశమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరులోని రైతు వ్యవసా�
MLA Mallareddy | తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆలోచన మేరకు దేశంలోనే మొదటిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.
KCR | రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పోరాటాల ఖిల్లా జగిత్యాల నుంచే బీసీ ఉద్యమం కదం తొక్కుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గులాబీ జెండానే తమ ధైర్యమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి �
గోదావరి... తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కొండగట్టు అంజన్న ఆలయ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో కొత్త కోనేరు నిర్మాణం, శాశ్వ�
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
బీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి అని కాకుండా బహుజన రాష్ట్ర సమితిగా పిలవాలని నాకు అనిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్ను అలా అనుకోవడానికి నాకు మాత్రమే కాదు, నాలాంటి బీసీ బిడ్డలందరికీ సరైన కారణాలు, ప్రాతిపది�
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మొన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణలో స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస
పారిశ్రామిక ప్రగతికి కేసీఆర్ వేసిన బాటలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో వేసిన బలమైన పునాదులతో నేడు రాష్ర్టానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు.
Rythu Bandhu | సీఎం ఇలాకలో టకీటకీ మని రైతు భరోసా డబ్బులు పడతాయని ఎదురు చూసి సహనం కోల్పోయిన బాధిత రైతు జాతీయ రహదారి 167కే పై బారికేడ్ పెట్టి నిరసన తెలిపేందుకు యత్నించాడు.