కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకుని ఉద్యోగాలు కల్పించాలని ఇచ్చిన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్
శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. అధినేత నిర్ణయాన్ని కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి స్పీ�
KTR | డిక్లరేషన్ పేరిట ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఎప్పుడు అమల
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) నానాటికీ అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్కు చెందిన పది మంది ఎమ్మెల్యేలో ఓ మంత్రికి వ్యతిరేకంగా రహస్య సమావేశం నిర్వహించిన వి�
MLA Talsani | రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
సమాజం కులాల సముదాయం.. వృత్తుల సమాహారం. అందులో ఏ ఒక్క కులం, వర్గం, నిరాదరణకు గురైనా దాని ప్రభావం యావత్ సమాజం మీద పడుతుంది..’ అని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తొలినాళ్లలోనే కేసీఆర్ గుర్తించార
పరిస్థితులు ఒక్కోసారి అనూహ్యంగా, విచిత్రంగా ఉంటాయి. ఏదైనా విషయమై రెండు పక్షాలు వాద సంవాదాలతో పరస్పరం తలపడినప్పుడు, ఆ రెండు పక్షాలకూ తెలియకుండా మూడవది ఒకటి ముందుకువస్తుంది. ఆ మూడవ పక్షం వాదన ఆసక్తికరంగా �
దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పాలనలో భరోసా కరువైంది. కష్టం వస్తే కనీసం సాయం అందించే దిక్కులేకుండా పోయింది. నేలతల్లిని నమ్ముకొని జీవించే రైతన్న అదే నేలపై నేలరాలుతున్నాడు. మోసపోవడమే తప్ప మోస�
సింగరేణిలో 20 వేల మంది యువకులకు కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చ�
తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండల పరిధి జన్వాడ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌడిచర్ల వెంకటేశ్ తన అనుచరు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు పేరు వినిపించినా.. కనిపించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరం మొదలైందని, ఆయన గుర్తుగా ఉన్న పథకాలను ఒక్కొక్కటి పక్కకు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నా�