తాను కేసీఆర్ సైనికుడినని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమరుదులక
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గత నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మర
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత సమితి కార్యాలయంలో 1997లో ప్రా రంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొన్నేండ్ల పాటు కో-ఎడ్యుకేషన్గా కొనసాగింది. అడ్మిషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ కళాశాలను బాలుర, బా
రాజకీయ కక్షతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్పై తప్పుడు కేసులు పెట్టి �
KTR | ఈ ఏడాది పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరం కేసీఆర్ లాగా కొట్లాడుదాం.. గ్రామగ్రామాన కథానాయకులను సృష్టిద�
KTR | తెలంగాణ రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త్రీడీ అంటే డిసెప్షన్(మోసం), డిస్ట్రక్షన్(విధ్వంసం), డిస్ట్రాక్షన్(దృష్టి మళ్లించడం) అని �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్త�
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్యదూరమని రోజుకోసారి బయటపడుతున్నది. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే
రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలే పాతరేస్తారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ పెట్రోల్బంకు జం క్షన్ వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.