తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విజన్తో పాలనను అందిచినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పల్లెల్లో ఐదెకరాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతా
గిరిజనుల ఆరాధ్యదైవమైన మోతీమాత ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో నిర్వహి�
భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడిదవ్వాలని, సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్ష�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సం
కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారితే.. రేవంత్రెడ్డి పాలనలో దేశం ముందు రాష్ట్రం నవ్వులపాలైందని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. ‘గ్లోబల్ ఎన్నారై అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం’ ఆధ్
బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్�
ఇరుకిరుకు గదులు కాకుండా విశాలవంతమైన రెండు పడకల గదులతో ఇండ్లను నిర్మించి నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబుల్ బెడ్రూంలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే దక్కిందని కుత్బుల్లాపూర
Selfie | సరదాగా గడిపేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర విషాదాంతమై అంతిమయాత్రగా మారింది. జీవితంలో తీపిగుర్తుగా ఉండాలని తీసుకున్న సెల్ఫీ వారి చివరి జ్ఞాపకంగా మిలిగిపోయింది. సరదా కోసం జలాశయంలో మునిగినవారు తమ
Seethakka | స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగకు మంచి డిజైన్లతో మన్నికైన రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సర్కారు మాట తప్పిందని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
KTR | ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం సాయంత్రం కలిశారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. వేమనపల్లి మండల గొర్లపల్లి గ్రామపంచాయతీ కొత్తకాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముల్కల్ల శంకర్