భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసులు పోరాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆదివాసీల పోరాట స్ఫూర్తితో, ఉత్తేజంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లికి �
ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలైందే ల
నల్లగొండ గుండెలపై మళ్లీ ఫ్లోరైడ్ బండ పడింది. BRSప్రభుత్వం తరిమేసిన ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని మళ్లీ వంకర్లు తిరిగి దర్శనమిస్తున్నది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసి
అధికారం కోసం ఏదేదో చెప్పేస్తాం..అంత మాత్రాన చెప్పినవన్నీ చేసేయ్యలా ఏంటీ.. అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి ఉంది. తాజాగా రైతు భరోసా పథకానికి టోకరా వేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము గద్దె�
సమాజంలోని బ్రాహ్మణులకు అండగా ఉండి ఎల్లప్పుడు సేవలందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును బ్రహ్మణ సంఘాల అపరకర్మల భవన నూతన కార్యవర్గ సభ్యు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీవెనలతో ప్రజలకు సేవలు అందిస్తున్నానని, పార్టీ శ్రేణులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
KTR | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వ�
ములుగు మున్సిపాలిటీకి మా ర్గం సుగమమైంది. శనివా రం రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో ఈమేరకు సా నుకూల నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుకా గార్డెన్స్లో శనివారం చేర్యాల టౌన�
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ అస్తిత్వ పతాకగా, రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆరాధన పూరితంగా ఉన్న తెలంగాణ తల్లి ర�
చరిత్రలో నిర్లక్ష్యం ఫలితాలు: గతంలో మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అరవై ఏండ్లుగా ఎంతటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను చవి చూడవలసి వచ్చిందో ఆ చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు శనివారం అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లిన నేతలు అధినేతకు నూతన సంవత్సర
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి శనివారం లబ్ధిదారులకు కేటాయించారు. అందరి సమక్షం�