‘తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కేసీఆర్ కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాడారు. సెక్షన్-3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు, ప్రధానికి లేఖలు రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయ�
ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడ�
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశార
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవ�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటూ ఆరోజు అడ్డుకున్న నేతల చేతులే నేడు గోదావరి జలాలకు హారతులు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ ప�
ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.80 వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో జీబీ లింక్ (గోదావరి-బనకచర్ల) ప్రాజెక్టును చేపట్టింది. కేవలం ఈ లింక్ ద్వారానే రోజుకు 2 టీఎంసీలను ప్రకాశం బరాజ్, బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా బనకచర్�
కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
బీడుపడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని గళమెత్తి నినదించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
Harish Rao | కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు వెనక బీఆర్ఎస్ కృషి అడుగడుగునా ఉన్నది. ఉమ్మడి ఏపీలో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కవిత కూడా దీనిపై �
Himanshu Rao | సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కేసీఆర్ మనువడు హిమాన్షు రావు.. మరో అడుగు ముందుకు వేశారు. ఈసారి వ్యవసాయ క్షేత్రంలో పార బట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఓ మొక్కను నాటి.. �
గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అన్న విషయం చాలామందికి తెలియదని ఇటీవలి ఉదంతాలు చెప్తున్నాయి. స్వతహాగానే ఇది రేవంత్రెడ్డికి కోపం తెప్పించింది. అదే సమయంలో బ�
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ�