నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా, ఎలా
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సముచిత న్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నాడు ఉద్యమ సమయంలో అయినా.. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నివేళలా అండగా నిలుస్తారని మరోసారి నిరూపితమైంది.
స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆదివారం ఎర్రవెల్లిలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
KCR | ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకుడు డోకుపర్తి సుబ్బారావుకి పార్టీ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. కొంతకాలంగా సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్.. ఆయన్ను ఎర్రవల్లిలోని �
KTR | కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు
KTR | మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటామని.. నామీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతు రాజిరెడ్డితో అ�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు పంపగా కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. రెండు ప్రభుత్వాలు పునరుద్ధరణ కోసం పనిచేశాయి. కానీ, అనేక కారణాల వల్ల పనులు అనుకున్న స్థాయిలో ముందుకు ప
KCR | రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్ర�
KTR | ఈ రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే.. దేశంలో తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.