పింఛన్ వస్తే ఔషధాలు తెచ్చుకోవాలని కొందరు.. పింఛన్ వస్తే అవసరాలు తీర్చుకోవాలని మరికొందరు.. ఇలా ఎందరో అభాగ్యులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా పింఛన్ మాత్రం రావడం లేదు. మూడు నెలలుగా సదరం సర్టిఫికెట్లు రె�
పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి.
‘అపర భగీరథుడు.. కేసీఆర్'కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ కలిశారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని
Lingampally Flyover | త్వరలో అందుబాటులోకి రానున్న లింగంపల్లి ఫ్లైఓవర్కు తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.
శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు,
కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రై�
‘సమైక్య పాలనలో వలసలతో అరిగోసపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలోనే పచ్చబడ్డది.. ఇందుకు దండిగా పండిన పంటలు, ఆ పంటలు పండించిన రైతులే సాక్ష్యం’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించార�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి ఎస్ఎల్బీసీ ఘటనలో కార్మికులు బలయ్యారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పది రోజులైనా సహాయక చర్
Patolla Karthik Reddy | రాజేంద్రనగర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి ర�
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం �
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని ఏడాది క్రితం చెప్పిన మాట ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు. �
గత బీఆర్ఎస్ సర్కారు వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇక దానికి బ్రేక్ పడ్డట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరంద