బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరవకూడదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుడు బానోత్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించ
ఓ వైపు ఉచిత పథకాల పేరుతో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు రైతులు అరిగోస పడుతుండగా.. ఇటు గురుకుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు.. ఇప్పుడు ఉరికంబా నికి వేలాడుతున్నారని స్వేరోస్ ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గత ప్రభుత్వ
MLA Koninti Manikrao | అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి చెందారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అ�
అబద్ధాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న రజతోత్సవ సభ విజయవ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు స్వర్ణయుగాన్ని అనుభవించారు. నాడు వారి జీవితాల్లో వెలుగులు విరజిల్లగా ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస�
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో రేవంత్రెడ్డి రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. అందులో మొదటిది, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని శాసనసభలో ప్రకటన చేయడం. రెండోది, తాను జానారెడ్డ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు అభివృద్ధి సాధించాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
తెలంగాణలో ఈ చిత్రం మెరుగుపడింది పదేండ్ల కేసీఆర్ పాలనలోనే. అన్ని అభివృద్ధి సూచీలలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానం. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రగతి నివేదికలు బయట పెడుతూ తెలంగ�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వారి నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం తెచ్చిన
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్