అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంపై వారికున్న నమ్మకం అలాంటిది. ఆయన కూడా తాను చేపట్టిన మంచి పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి త్వరగా దిగారు. దమ్మున్న నాయకుడు కాబట్టే ధైర్యంగ�
మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ క�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన అవగాహన చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ప్రసవ సమయంలో గర్భిణులకు 12 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)వి న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్�
వైద్యఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె.ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డిలోని కళాభారతిలో బుధవార�
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
పైసా ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లెలగూడలో తెలం�
డబ్బు ఐదేండ్ల స్వతంత్య్ర భారతావనిలో అతివలకు ప్రోత్సాహం కరువైంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. పాలకుల పట్టింపులేని తనంతో కనీస పథకాల అమలుకు నోచుకోలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసం�
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించే
మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది.