తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
Viral News | వాళ్లిద్దరూ కవల పిల్లలు. వారిది నిరుపేద కుటుంబం. ఒకేరోజు.. ఒకే వేదికపై వారి పెండ్లి ఘనంగా జరిగింది. ఇద్దరి పెండ్లికి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కల్యాణలక్ష్మి పథకం అండగా నిలిచింది. ఆ కుటుంబాన్ని ఆర్థిక
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.
సర్కారు దవాఖానలు ‘అమ్మ’కు వరంలా మారాయి. మెరుగైన వైద్య సేవలతో తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్, 1
దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
ర్భిణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు అవసరమైన సదుపాయాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక�
గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ ద్వారా 2,62,501మంది పైసా ఖర్చులేకుండా ఖరీదైన వైద్య సేవలు పొందినట్లు గణాంక శాఖ తన నివేదికలో వెల్లడించింది.
సర్కారు దవాఖాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను �
బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, �
రజకుల ఆర్థికాభివృద్ధికి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తాం వృత్తిదారులకు ఉచిత కరెంటుకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మార్చి 13: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.66
Minister Harish Rao | కేసీఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హరీశ్ ర�