కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండ
‘ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ‘నేను రాను బిడ్డో సరారు దవాఖాన’కు అనే రోజులుండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు పోతే బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితులుండేవి. కానీ స్వరాష్ట్రం�
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్ర
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�
KCR Nutrition Kit | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్�
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఓ శక్తిగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవత
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.
సమైక్య పాలనలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో నెలకు 40 డెలివరీలు మించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ప్రతినెలా వీటి సంఖ్య సరాసరి 150కి తగ్గడం లేదు. కొన్ని సమయాల్లో దవాఖానలో బెడ్ దొరకని సందర్భాలున్నాయి.