ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
Mahabubnagar | మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గర్భిణులు ప్రసవించారు. 44 మంది శిశువులకు వైద్యులు పురుడు పోశారు.
దేశంలో అభివృద్ధికి సూచికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. మం గళవారం మండలంలోని హైతాబాద్, పెద్దవేడు, నాందార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ గ్రామాల
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
‘సర్కారు ఆస్పత్రికే వెళతా.. అక్కడే పరీక్షలు.. ప్రసవం చేయించుకుంటా.. అంటూ మక్కువ చూపుతూ పోటీ పడుతున్నారు గర్భిణులు. ఇందుకు కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేత�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం అన్నారు. శనివారం జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్లో అదనంగా పరీక్షలు నిర్వహించే టీహబ్తోపాటు నూత�
చెల్లెకు ఆపతొస్తే.. ‘భయపడకు చెల్లే నేనున్నా’ అని అన్న అండగా నిలుస్తడు. అక్కకు తీరని కష్టం వస్తే.. ‘తోడవుట్టిన కదా.. నీ కష్టంల తోడుండనా అక్కా’ అని తమ్ముడు ధైర్యం చెప్తడు. తోడవుట్టిన ఆడబిడ్డ పేదింటిరాలు అయితే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
మాతా శిశు సంరక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ పంపిణీ నగరంలో ప్రారంభమైంది. ఈనెల 14న నిమ్స్ వేదికగా సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్ను ప్రారంభించిన విషయం తెలిసిం
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశ�
కనిపించే దేవుళ్ల్లు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండ
‘ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ‘నేను రాను బిడ్డో సరారు దవాఖాన’కు అనే రోజులుండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు పోతే బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితులుండేవి. కానీ స్వరాష్ట్రం�