75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దేశాన్ని పేదరికంలోకి నెట్టి, పేదరికాన్ని పెంచిపోషించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ ఆ పాత రోజులనే తెస్తున్నది. పథకాల పేరిట పేద ప్రజల మధ్య చిచ్చుపెట్టి మరీ పబ్బం గడుప�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడిత పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మి�
ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన 113 చెక్కులను
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్ల పథకం’ కాంగ్రెస్ ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం బాలింతలకు ఆరోగ్య కిట్ను మాత్రమే అం�
మాతాశిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కేసీఆర్ కిట్' పథకం రూపురేఖలు మార్చాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఇప్పటికే ‘కేసీఆర్ కిట్' అనే పేరును తొలగించి తాత్కాలికంగా ‘మదర్ అండ్ చైల్డ�
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై ఏ రోజూ ఒక మంచి మాట అననివారు నాతోనే ఇపుడు అంటున్నరు ‘ఆయన ఎంతో చేసిండు తెలంగాణకు. కేసీఆర్ లేని భౌగోళిక తెలంగాణ లేదు, కేసీఆర్ పాత్ర లేని ప్రగతి తెలంగాణ లేదు’ అని.
మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
కేసీఆర్ కిట్. దీనిని మాతాశిశు మరణాలను అరికట్టేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన బృహత్తర పథకం. ఈ పథకం ద్వారా.. జన్మనిచ్చిన తల్లికి, పుట్టిన శిశువుకు ఆర్థిక సహాయంతోపాటు 13 రకాల వస్తువులు అందేవి.
తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా �
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటూ, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతూ సురక్షిత ప్రసవం అయ్యేందుకు సహాయం చేస్తున్న ‘కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్'లను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది.
‘బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తులు, కేసీఆర్ కిట్ బట్టల తయారీ, ఆర్వీఎం బట్టల తయారీ ఆర్డర్లు అధిక శాతం సిరిసిల్లకే ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలి.
అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చ�
ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని �