హైదరాబాద్ నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలకపాత్రను పోషించే కేబీఆర్ పార్క్.. కాంగ్రెస్ చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టుతో నగర లంగ్ స్పేస్ను లూటీ చేస్తోంది. జాతీయ పార్కు చుట్టూ భారీ ఫ్లైఓవర్�
నగరం నడిబొడ్డున పచ్చని పందిరిలా కనిపించే కేబీఆర్ పార్క్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అభివృద్ధి పేరిట కాంక్రీట్ అడవిని నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడి వన్యప్రాణులతోపాటు ప్ర�
కేబీఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం ‘సేవ్ కేబీఆర్' పేరుతో వందలాదిమంది పర్యావరణ ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించార�
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్
అభివృద్ధి పేరుతో ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికేస్తారా.. చట్టాన్ని దాటవేస్తూ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఒప్పుకోం.. ప్రజాభిప్రాయం సేకరించకుండా విధ్వంసమా.. అంటూ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్దకు వచ్
ప్రపంచభూమి దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మొక్కలు నాటడంతో పాటు వృక్షాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నినాద
హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృ�
నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సిగ్నలింగ్ వ్యవస్థ లేకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణం సం�
‘గ్రేటర్ వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కేబీఆర్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తా’.. ఏడాది పాలన ఉత్సవాలను పురస్కరించుకుని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల శంక�
ప్రజా పాలన అంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నగర ‘ప్రగతి’ని అటకెక్కించింది. రెండేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టూ అడుగుపడలేదు. అభివృద్ధి మాట అనేది కాగితాలకే పరిమితమైంది. బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్�
కేబీఆర్ పార్కు వద్ద నిర్మించతలపెట్టిన మల్టీలెవల్ స్మార్ట్ కారు పార్కింగ్ ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థ మల్టీ
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
Jana Reddy | రేవంత్ సర్కారు అడుగులు మొదటి నుంచీ పేదోళ్లు, పెద్దోళ్లు అనే స్పష్టమైన విభజన రేఖ మీద పడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలైనా! భూసేకరణనైనా!!. నగరంలో నిత్యం పేదోళ్ల నిర్మాణాలు బుల్డోజర్ల కింద నలుగుతుంటే పెద�