కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను పార్కు ఎంట్రీ గేట్ వన్ వద్ద మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మల్టీ లెవల్ కా�
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ (కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు) వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ�
కేబీఆర్ పార్కు చుట్టూ నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్ టన్నెల్ చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రణాళిక కార్యరూపంలోకి రావడం అసాధ్యమేనని ఓ అంచనాకు వచ్చారు.
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీ�
కేబీఆర్ పార్కుకు మరిన్ని హంగులను సమకూర్చేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూబీడీ) డాక్టర్ సునంద తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ బాలయ్య, ఇంజినీర్ మణిపాల్తో కలిసి గురువారం జీ�
సిటీలో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం నగరంలో గరిష్ఠం 37.5, కనిష్ఠం 23.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సిటీబ్యూరో: ప్రచారం దండి.. ఖజానాకు గండి అన్నట్లు..అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులతో.. జీహెచ్ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. కేబీఆర్ పార్కు చుట్టూ , ప్రధాన రహదారి సెంట్రల్ మీడియన్లో లాల్పా�
Pet dogs | కేబీఆర్ పార్క్లోకి పెంపుడు కుక్కలను(Pet dogs) యాజమానులు తీసుకుని రాకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
బీఆర్ పార్కులో వాకింగ్ వెళ్లే వారికి ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణం చేసే వారికి నెబులా స్మార్ట్ కార్డుపై 10 శాతం �
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అపహరణకు గురయింది. దిల్రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్కు (Daspalla Hotel) రూ.1.7కోట్�
రానున్న ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం బంజా�
ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
Hyderabad | బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 156 సీసీ కెమెరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. కేబీఆర్ పార్కు