తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో (Telangana decade celebrations) భాగంగా పోలీసుల శాఖ రాష్ట్రవ్యాప్తంగా సురక్షా దినోత్సవం (Suraksha dinotsavam) నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో బంజారాహ�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు సురక్ష దినోత్సవాన్ని (Suraksha dinotsavam) నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను
ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరే
ఎన్నో సామాజిక సేవలు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని.. ఇప్పుడు చేస్తున్న పనితో ఎంతో సంతృప్తిగా ఉన్నానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ దాతృత్వవేత్త పింకీరెడ్డి, ఫిక్క�
వాతావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు.
పాత ఆలోచనలను, ప్రతికూల ఆలోచనా విధానాన్ని మంటల్లో కాల్చివేసి సరికొత్త విధానంతో జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kavitha | పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా
Bhogi | రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని
PM Modi | చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ చేనేత యూత్ఫోర్స్ డిమాండ్ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో
ఐటీ కారిడార్లో మరో పొడవైన మార్గం అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) నుంచి కోకాపేట ఔటర్ వరకు సుమారు 13 కి.మీ. పొడవునా 100 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారిగా మార
మూడేండ్లుగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విశేష కృషి 200 మందితో ప్రారంభమై నేడు 26 వేల క్రియాశీల సభ్యులు పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు అవగాహన కార్యక్రమం హైదరాబాద్, జూన్ 4 (నమస�
– కేబీఆర్ పార్కువద్ద ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంజారాహిల్స్,మే 1: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘వీ యునైటెడ్ అగైనిస్ట్ డ్రగ్స్’ పేరుతో శ్లో�
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవం న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: రాష్ట్రంలో అర