బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్, తీసేటప్పుడు తెలియని (గుర్తు తెలియని) వ్యక్తుల సహాయాన్ని ప్రజలు తీసుకోవద్దని కాజీపేట్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవా లని సిపిఎం పార్టీ నాయకుడు ఓరుగంటి సాంబయ్య డిమాండ్ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధ, గురువారాల్లో రద్దు, కుదింపు చేసి నడుపుతున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్(12714/12713), గుంటూరు-సి�
Kazipet | వచ్చే జనవరిలో జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు కాజీపేటలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ జంగా రాఘవరెడ్డి అన్�
కుల, మత అసమానత లు లేని సమ సమాజ నిర్మాణం కొరకు కలంతో పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా యని కెవిపిఎస్ హనుమ కొండ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అన్నారు.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు గుడ్న్యూస్ చెప్పింది. కాజీపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా చర్లపల్లి మీదుగా పట్నాకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
కాజీపేట రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది.
కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు.
కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.
వరంగల్ కాజీపేటలో కేంద్రం ఏర్పాటు చేయనున్న కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల బోగీలు తయారు చేసేలా రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.