రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది. తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు.
అంతలోనే.. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ
రాజప్రాసాదంలోని అంతఃపురంలోకి వెళ్లబోతూ..ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం! మొన్న
వచ్చినప్పుడు అక్కను చూడాలన్న తొందరలో అప్పుడు గుర్తించలేదు.
జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు.
Kasi Majili Kathalu |జరిగిన కథ : గత 127 వారాలుగా ‘కాశీమజిలీ కథలు’ అనుసృజనను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. 1930వ దశకంలో 12 భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీమజిలీ కథల విశిష్టతను గురించి, ఈ అనుసృజనలో ఆ కథలను చెప్పే
అక్క పదో తరగతి అయిపోగానే వరంగల్లోని పింగళి మహిళా కళాశాలలో ఇంటర్లో చేరింది. నాన్న వైపుగానీ అమ్మ వైపుగానీ అప్పటికి మా కజిన్స్లో ఎవరూ.. పదో తరగతికి మించి చదవలేదు. మా చదువుల కోసం అమ్మా, నాన్నా.. మరీ ముఖ్యంగా �
సప్తమిత్ర చరిత్రలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన మదాలస వృత్తాంతాన్ని చెప్పుకొంటున్నాం. కువలయాశ్వుడనే మహావీరుణ్ని పెళ్లాడిన మదాలస భర్తపై ప్రేమ కొద్దీ.. అతని అసత్య మరణవార్త విని మరణించింది.
Jaya Senapathi | జరిగిన కథ : రేపు యుద్ధం ప్రారంభం అనగా.. ముందురోజు సంధ్యవేళ రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు.
అత్తయ్య గారూ.. మీరుకూడా మాతో రావచ్చు కదా! ఆ కొత్త మాల్ చాలా బాఉందిట. అందులో అయిదు స్క్రీన్లు కూడా ఉన్నాయట. కాసేపు మాల్లో తిరిగి సినిమా చూసి వద్దాం” బాల్కనీలో కూర్చుని కింద గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల�
Kasi Majili Kathalu Episode 126 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కాశీమజిలీల్లో ఇంతకుముందే చెప్పుకొన్న సప్తమిత్ర చరిత్రలో.. ఒక సందర్భం ఉంది. ఘోటకముఖుడు.. మిత్రవింద అనే స్త్రీతో దత్త చరిత్రలోని మదాలస కథను చెప్పాడు.
వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధశంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా �