Children Stories | మొదటి దొంగతనమని దొంగసామాను కట్టుకునెతందుకు కొత్త దోతి కొనుక్కున్నడు. దేవునికి దండం బెట్టుకుని దొంగతనానికి బైలెల్లిండు. ఆనాడు పున్నం.. కొత్త దొంగ గద. ఆనికి తేడా తెల్వలేదు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండ చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఒకనాడు మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు. మాటల మధ్యలో తన తల్లి కొంచెం నలతగా ఉన్నారనీ, తనను తలచుకుంటూ దుఃఖితులవుతున్నారనీ తెల�
Kasi Majili Kathalu Episode 39 ( కాశీ మజిలీ కథలు ) | మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించిన కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన గొప్ప గ్రంథాల్లో కాశీమజిలీ కథలు ముఖ్
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు.
ఒకసారి ఆలోచించు కీర్తి! ఇంకో పది రోజుల్లో శ్రీజకు ఐదేళ్లు నిండుతాయి. ఇంకా ఆలస్యం చెయ్యకు. దానికి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే ఆడుకుంటుంది కదా! పెద్దయ్యాక కష్టసుఖాల్లో తోడబుట్టిన వాళ్లు తోడుగా ఉంటారు”.. ఇ�
Children stories | ఆడ ఏమి దెల్వనోని లెక్క ఎడ్డెడ్డిగ మాట్లాడుకుంట.. మంచి మ్యాకపిల్లను అగ్వసగ్వకు గొన్నడు. ఈని ఎడ్డీర్కం జూసి.. పాపమని తక్వ ధరకే మ్యాకపిల్లను అమ్మిండు సావుకారి.
Kasi Majili Kathalu Episode 35 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. వేశ్యా లోలుడై భార్యను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా దొంగలబారిన పడ్డాడు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప అనుమకొండ జీవితం.. ఒక సామాన్యుడిలా మొదలైంది. మావటి సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ, ఒక్కో యుద్ధకాండలో ఆరితేరుతున్నాడు.
ఓ రోజు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారి ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది. ‘కథ, పాట, పద్యం, కవిత్వం.. మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దుతయి. సమాజహితమే సాహిత్యం! మానసిక ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తూ.. జీవిత స
Children stories | ఒక ఊర్లె ఒక ఆసామి, ఆయినె పెండ్లాం పిల్లలు ఉండెటోల్లు. ఒకపారి ఆయినె పొరుగూరుకు వోయిండు. బువ్వటాల్లకు ఒక పూటకూల్లవ్వ ఇంటికి వోయి తిన్నడు. ఆ అవ్వ ఆ దినాన మసాల బేంగన్ అండింది.
Kasi Majili Kathalu Episode 34 ( కాశీ మజిలీ కథలు ) | మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. అతడు అనంగచంద్రిక అనే వేశ్య వలలో పడ్డాడు. తల్లిదండ్రులు అతనికి సునీతి అనే అమ్మాయితో వివాహం జరిపించారు.