Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై
Threat mail | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnatak CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ను, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Siddaramaiah | తనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ భారత వైమానిక దళం (Indian Airforce officer) కు చెందిన వింగ్ కమాండర్ (Wing commander) చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఫుట్పాత్పై నిల్చుని ఉ
Rahul Gandhi: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అడ్డుకునేందుకు రోహిత్ వేముల పేరిట చట్టాన్ని రూపొందించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 16వ తేదీన లేఖ రాశారు.
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్
Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు.
Cricket stadium | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని తుమకూరు (Tumakuru) జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ మేరకు ‘కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెం�
HD Kumaraswamy | భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు.
Sidda Ramaiah | ముడా (MUDA) కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
MUDA Scam | మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గతంలో సీఎంలపై విచారణక�
MUDA Scam | మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సీఎంపై విచారణకు గవర్నర్ అన�